విజయనగరం జిల్లాలో పాఠశాల సందర్శనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ కోట్ బోర్డుపై ప్రస్తుత సంవత్సరం 2026కు బదులుగా ‘2006’ అని రాశారు. దీంతో మంత్రి 20 ఏళ్లు వెనక్కి వెళ్లారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఆంధ్రప్రదేశ్
20 ఏళ్ల కిందటికి వెళ్లిన మంత్రి లోకేష్..!


