MNCL: మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధి 11వ డివిజన్లోని తిరుమలగిరి కాలనీలో ఆదివారం వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ పరిసరాల్లో వంద మొక్కలు నాటారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని.. రాబోయే తరాలకు స్వచ్చమైన గాలి, పచ్చదనం అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.
తెలంగాణ
'పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత'


