BHNG: ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఆదివారం ఉదయం రాయగిరి స్వయంభు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కొండ చుట్టూ ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. VHP జిల్లా సత్సంగ్ పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో హరినామ సంకీర్తన చేస్తూ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో నర్ర కృష్ణ, రమేష్, బాలమణి పుష్ప హాథిరామ్ భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
స్వయంభు ఆలయం చుట్టూ ఘనంగా ప్రదక్షిణ


