E.G: పైప్లైన్ మరమ్మతుల కారణంగా కొవ్వూరు పట్టణంలోని 14, 15 వార్డుల్లో మూడు రోజులపాటు నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ నెల 24, 25, 26 తేదీల్లో నీటి సరఫరా నిలిపివేస్తామని పురపాలక కమిషనర్ జి. సందీప్ తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మూడు రోజులపాటు నీటిసరఫరా బంద్


