AKP: పాయకరావుపేటలో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రామకృష్ణ తెలిపారు. రహదారి విస్తరణ పనులు కారణంగా ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పట్టణ పరిధిలో గుంటపల్లి కాలనీ, ఇందిరా కాలనీ, ఆనంద్ నగర్, పండరీపురం, కురుమళ్ల కాలనీతో పాటు నామవరం,పీఎల్ పురం గ్రామాలకు విద్యుత్తు సరఫరా ఉండదన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


