హైదరాబాద్: 28°C
వార్తలు

దళిత బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం!

UPలోని ముజఫర్‌నగర్‌లో దళిత బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. 3 రోజులుగా గాలించిన పోలీసులు 600 వీడియోసలను పరిశీలించి డాక్టర్ మహమ్మద్ ఆదిల్, నజీమ్‌లను గుర్తించారు. ఎదురుకాల్పుల్లో గాయపడిన నజీమ్‌తో పాటు డాక్టర్‌ను అరెస్ట్ చేశారు. నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసులు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.