స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేరస్థులను గుర్తించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన అభిజ్ఞాన్ యాప్ను ఢిల్లీ పోలీసులు వాడుతున్నారు. ఆ యాప్ డేటాబేస్లో 1.32 కోట్ల మంది వివరాలను అధికారులు నిక్షిప్తం చేశారు. తనిఖీల సమయంలో ఫింగర్ప్రింట్ స్కానర్ ద్వారా సిస్టమ్ డేటాబేస్కు అనుసంధానం చేస్తారు. జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనల తర్వాత భద్రతను కట్టుదిట్టం చేశారు.
వార్తలు
నేరస్థులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్


