VZM: బొబ్బిలి STO పివి పద్మనాభంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం స్దానిక ఎమ్మెల్యే బేబినాయనను కలిసి వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ STO జీతాలు బిల్లులు సక్రమంగా చేయకుండా లంచాలు అడుగుతున్నారని ఆరోపించారు.ప్రశ్నిస్తే సహఉద్యోగి జోగారావుపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు UTF నాయకులు కెవిజయగౌరి,ధనంజయ్ తెలిపారు.
వార్తలు
STOపై ఎమ్మెల్యేకు ఉపాధ్యాయ సంఘాల పిర్యాదు!


