PLD: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు శుక్రవారం సాయంత్రం నరసరావుపేట పట్టణం ముస్తాబైంది. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలను మువ్వన్నెల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. రాత్రివేళ త్రివర్ణ కాంతుల్లో మెరిసిపోతున్న భవనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పట్టణంలో స్వాతంత్య్ర సంబరాల సందడి నెలకొంది.
వార్తలు
నరసరావుపేటలో త్రివర్ణ కాంతుల వెలుగులు


