దేశానికి రాజ్యాంగమే దిక్సూచి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మారుమూల గ్రామాల్లోనూ డిజిటల్ చెల్లింపులు అవుతున్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు భారత్లోనే జరుగుతున్నాయని వెల్లడించారు.
వార్తలు
దేశానికి రాజ్యాంగమే దిక్సూచి: ముర్ము


