WG: నరసాపురం గౌతమి కళాశాలలో బుధవారం అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన నరసాపురం సీనియర్ సివిల్ జడ్జి జి. గంగరాజు మాట్లాడుతూ.. దేశాభివృద్ధి, సమాజ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకమన్నారు. విద్యార్థులు ప్రస్తుతం కష్టపడి చదువుకుంటే భవిష్యత్తులో సమాజంలో తలఎత్తుకుని జీవించవచ్చని వారికి హితవు పలికారు.
వార్తలు
యువత కష్టపడి చదవాలి: సివిల్ జడ్జి


