NTR: ప్రభుత్వ, ప్రజా భూముల ఆక్రమణలపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర చర్చ జరపాలని భారత హేతువాద సంఘం, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. విజయవాడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం ఆక్రమణలపై హెచ్చరికలు చేస్తున్నా..క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించడం లేదని విమర్శించారు.
వార్తలు
‘భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి’


