చిత్తూరు రైల్వే స్టేషన్, పార్సెల్ సెంటర్లో 1 టౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, పార్సెల్స్ను పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ కొనసాగుతుందని సీఐ చిన్న పెద్దయ్య తెలిపారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
వార్తలు
రైల్వే స్టేషన్లో పోలీసుల తనిఖీలు


