పర్యాటక ప్రదేశాలకు వెళ్లే వారు అక్కడ హోటళ్లలో బస చేసే సమయంలో ఫ్రీ వైఫై వాడటంపై మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వైఫై వాడటం వల్ల సైబర్ దాడుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని వార్నింగ్ ఇచ్చింది. హోటళ్లలో బస చేసే వారే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల దాడులు పెరిగినట్లు వెల్లడించింది. దీనిని 'క్యాప్టివ్ క్రంచ్' దాడిగా అభివర్ణించింది.
వార్తలు
హోటళ్లలో WiFi వాడుతున్నారా?


