ASF: కాగజ్నగర్ పట్టణంలోని తమ నివాసం వద్ద PM నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ వైస్ ఛైర్మన్ కొత్తపల్లి అనిత-శ్రీనివాస్ దంపతులు జాతీయ జెండాను ఎగురవేశారు. వారు మాట్లాడుతు.. త్రివర్ణ పతాకం దేశ స్వాతంత్య్రానికి, ఐక్యతకు, సమగ్రతకు ప్రతీక అన్నారు. మోదీ పిలుపుతో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసిన మున్సిపల్ వైస్ ఛైర్మెన్


