NTA బలోపేతంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడం, పరీక్షల ప్రక్రియను సరళీకృతం చేయడం, విద్యార్థులకు ఏజెన్సీని మరింత అందుబాటులోకి ఉంచటంపై ప్రధానంగా చర్చించారు. అలాగే విద్యార్థుల కాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన పరీక్షల వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని జోషి తెలిపారు.
వార్తలు
NTAపై కేంద్రమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష


