ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యుల అరుదైన విజయం సాధించారు. చండీగఢ్-ఢిల్లీ హెలికాప్టర్లో కిడ్నీలను తరలించారు. 70 ఏళ్ల మహిళ నుంచి రెండు కిడ్నీలను సేకరించారు. డాక్టర్లు ఒకే రోగికి రెండు కిడ్నీలను అమర్చారు. 12 గంటల తర్వాత కూడా కిడ్నీలు పనిచేయడం ప్రారంభించాయి. దీంతో డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
AIIMS ఢిల్లీ వైద్యుల అరుదైన విజయం


