హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలపై ఆరా!

KRNL: దేవనకొండ మండలం పి.కోటకొండలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం శనివారం నిర్వహించారు. రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ ప్రజలను కలిసి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె తెలిపారు.