PPM: సీతానగరంలో వరుస చోరీలకు పాల్పడిన నిందితుడు సతీశ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 2, 3 తేదీల్లో రెండు ఇళ్లలో 42 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. సీసీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించిన పోలీసులు, బంగారం విక్రయానికి వెళ్తుండగా పట్టుకున్నారు. ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడినట్లు ఎస్పీ మాధవ్రెడ్డి తెలిపారు.
వార్తలు
ఈజీ మనీ కోసం చోరీలు..వ్యక్తి అరెస్ట్


