హైదరాబాద్: 28°C
వార్తలు

'సస్పెన్షన్లు సమస్యకు పరిష్కారం కావు'

SDPT: సస్పెన్షన్లు సమస్యకు పరిష్కారం కాదని అన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు అన్నారు. ఈ మేరకు సిద్దిపేట డీఈవో రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు ఆధారంగా ఒకే పాఠశాలలో ఆరుగురు, ఇతర కారణాలతో మరో ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయడం సరికాదన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే ప్రమాదముందని పేర్కొన్నారు.