యూపీఐ ఛార్జీలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. వినియోగదారులపై ఎలాంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. అలాగే వ్యాపారులపై కూడా ఎలాంటి భారం ఉండదని వెల్లడించింది.
వార్తలు
యూపీఐ ఛార్జీలపై కేంద్రం క్లారిటీ


