MDCL: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి నియోజకవర్గంలో నిర్వహించనున్న బోనాల వేడుకలు, పాలారం బండి ఊరేగింపునకు హాజరుకావాలని ఆహ్వానించారు. మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
కేటీఆర్కు బోనాల వేడుకల ఆహ్వానం


