PLD: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనగా ఆగస్టు 6 నుండి 15 వరకు సిపిఐ ప్రచార పాదయాత్రలు నిర్వహిస్తోంది. నరసరావుపేట లెనిన్ నగర్లో జరిగిన పాదయాత్రను సీపీఐ నాయకుడు కాసా రాంబాబు శనివారం ప్రారంభించారు. నిరుద్యోగులకు ఉపాధి, ధరలు తగ్గించాలని, రాష్ట్రానికి రావాల్సిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
నరసరావుపేటలో సీపీఐ ప్రచార పాదయాత్రలు


