హైదరాబాద్: 28°C
వార్తలు

కళలకు పుట్టినిల్లు ఏపీ!

GNTR: ఆంధ్రప్రదేశ్‌ చిత్రకళలకు పుట్టినిల్లని ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరులో నిర్వహిస్తున్న ‘అమరావతి చిత్రకళ వీధి’ ప్రదర్శన ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, మంత్రి కందుల దుర్గేష్‌ ముఖ్య అతిథులుగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు.