GNTR: మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన దాపర్తి సత్యనారాయణకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంత్రి నారా లోకేష్ చొరవతో రూ.1,52,523 విలువైన ఎల్వోసీ మంజూరైంది. మంజూరైన ఎల్వోసీని టీడీపీ నాయకులు శనివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
వార్తలు
యర్రబాలెంలో రూ.1.52 లక్షల ఎల్వోసీ అందజేత


