హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆగస్టు 15 లోగా పేలుళ్లు జరుపుతాం'

స్వాతంత్య్ర దినోత్సవం కంటే ముందే.. ముంబైలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరపనున్నట్లు నగర మేయర్‌ రితు తావ్డే అధికారిక ఈమెయిల్‌కు బెదిరింపులు అందాయి. మేయర్‌ కార్యాలయం సహా నగర మెట్రో స్టేషన్లు, పాఠశాలలు, బాంబే స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌(బీఎస్‌ఈ)వద్ద ఈ పేలుళ్లు జరపనున్నట్లు నిన్న ఉదయం మేయర్‌ కార్యాలయానికి ఈ బెదిరింపు ఈమెయిల్‌లు అందాయి.