అన్నమయ్య: రాయచోటి డైట్లో అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంఛార్జి ప్రిన్సిపల్ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మై భారత్ పోర్టల్ ద్వారా యువతకు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్షిప్లు, కెరీర్ మార్గదర్శకత్వం వంటి అనేక అవకాశాలు లభిస్తాయని తెలిపారు. యువత ఇందులో నమోదై, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వార్తలు
మై భారత్ పోర్టల్పై అవగాహన సదస్సు


