పార్లమెంటు సభ్యులు తమ రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తద్వారా దేశం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఏ అభివృద్ధి పని కోసమైనా నేరుగా పీఎంఓను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రజలు, యువతకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. వారి కోసం పని చేయాలని సూచించారు. లోక్సభ చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని.. ప్రతిపక్ష సభ్యులతో సత్సంబంధాలు కొనసాగించాలని చెప్పారు.
వార్తలు
ఎంపీలకు మోదీ కీలక సూచనలు


