హైదరాబాద్: 28°C
వార్తలు

'సమస్యలపై మంత్రి నిర్లక్ష్యం'

SRPT: హుజూర్‌నగర్‌లో విద్యుత్ కోతలు, తాగునీటి ఇబ్బందులు, ఎరువుల కొరత, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సమస్యలు తీవ్రంగా ఉన్నా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ నేత ఒంటెద్దు నర్సింహారెడ్డి ఆరోపించారు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరించలేని మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.