AP: జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ జి.ఎం.రావును ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలిశారు. కుటుంబసభ్యులతో పాటు వెళ్లి కలిశెట్టి ఆయన వద్దకు వెళ్లారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మించినందుకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. ఇంకా రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
వార్తలు
GMR గ్రూప్ ఛైర్మన్ను కలిసిన MP కలిశెట్టి


