హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఆదివాసీ జేఏసీ అరణ్యగర్జన సభ 

AP: అల్లూరి జిల్లా పాడేరులో ఇవాళ ఆదివాసీ జేఏసీ అరణ్యగర్జన సభ జరగనుంది. ఆదివాసీ హక్కులు, చట్టాలను పరిరక్షించాలని డిమాండ్‌తో సభ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పోలీసులు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చారు.