హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రంకు మెటా వివరణ ఇస్తుందా?

ప్రధాని మోదీ పోస్ట్‌ను తొలగించడమే కాకుండా కంటెంట్ మోడరేషన్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం 'మెటా'పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మెటా గ్లోబల్ టీమ్‌కు కేంద్రం సమన్లు జారీ చేసింది. ఇవాళ, రేపు తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ విచారణలో డీప్‌ఫేక్ కంటెంట్‌తో పాటు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లకు సంబంధించిన అంశాలపై మెటాను ప్రశ్నించే అవకాశం ఉంది.