SRPT: బుల్లెట్ ట్రైన్ సాధన సమితి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని టీజేఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు వినతిపత్రం అందజేశారు. జాతీయ రహదారి-65 వెంట బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూర్యాపేట అఖిలపక్ష కమిటీ నాయకులు కోరారు.
వార్తలు
ప్రొఫెసర్ కోదండరాంకు బుల్లెట్ ట్రైన్ వినతి


