గుజరాత్లో చాందీపురా వైరస్ విజృంభిస్తోంది. ఇటీవల 35 మందికి ఈ వైరస్ సోకగా.. అందులో దాదాపు 22 మంది చిన్నారులు మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రఫుల్ పన్సెరియా వెల్లడించారు. మొత్తం 184 అనుమానిత కేసులను గుర్తించినట్లు చెప్పారు. గాంధీనగర్, రాజ్కోట్, ఇతర జిల్లాల్లో ప్రభుత్వాసుపత్రుల్లో ఏడుగురు చికిత్స పొందుతున్నారని తెలిపారు.
వార్తలు
గుజరాత్లో చాందీపురా వైరల్ కలకలం


