హైదరాబాద్ ఎల్బీనగర్ సమీపంలోని బైరామల్గూడలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజేశ్వరి అనే మహిళ తన 9 నెలల కుమార్తె అనురాధను చెరువులో ముంచి ప్రాణం తీసింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనకు గల కారణాలు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వార్తలు
ఛీ.. ఛీ.. అసలు నువ్వు తల్లివేనా?


