ప్రపంచంలోనే 12వ ఎత్తయిన పర్వతం 'బ్రాడ్ పీక్'పై ఘోర ప్రమాదం సంభవించింది. ఈ పర్వతాన్ని అధిరోహించే క్రమంలో ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ నిమ్స్దాయ్ పుర్జా మృతి చెందారు. ఆయనతో పాటు మరో ఐదుగురు పర్వతారోహకులు గల్లంతవ్వగా.. వారంతా మరణించినట్లు పుర్జాకు చెందిన అడ్వెంచర్ సంస్థ ఎలైట్ ఎక్స్పెడ్ తన ఇన్ స్టా వేదికగా అధికారికంగా ప్రకటించింది.
వార్తలు
ప్రముఖ పర్వతారోహకుడు మృతి


