హైదరాబాద్: 28°C
వార్తలు

రామాయంపేట గురుకులంలో ఆకస్మిక తనిఖీ

MDK: మెదక్ జిల్లా రామాయంపేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల పాఠశాలను శనివారం ప్రత్యేక అధికారి, తహసీల్దార్ రజనీకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి,  మౌలిక వసతులు, భోజన మెనూపై అధికారులతో చర్చించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు.