PPM: పాలకొండ మండలం జి.వెంకటాపురం గ్రామం నుంచి కె.వీరఘట్టం వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగాయి. దీంతో రహదారి వెడల్పు తగ్గి, మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.
వార్తలు
ఇలా ఉంటే వెళ్ళేదెలా?


