వందేమాతరం బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో దిగువ సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. నిన్న ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ప్రకారం ఇకపై ఎవరైనా వందేమాతరం గేయాన్ని అవమానిస్తే వారికి మూడేళ్ల పాటు జైలు శిక్షను విధిస్తారు.
వార్తలు
లోక్సభలో కీలక బిల్లుకు ఆమోదం


