హైదరాబాద్: 28°C
వార్తలు

నా వ్యాఖ్యలను మీడియానే హైలెట్ చేస్తోంది: కంగనా

సీజేపీ నిరసనలపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి సమర్థించుకున్నారు. అసభ్య ప్రవర్తనను సమాజం అంగీకరించకూడదు.. వ్యక్తిగత స్వేచ్ఛకు కూడా హద్దులు ఉంటాయని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను మీడియానే హైలెట్ చేస్తోందని అన్నారు.