హైదరాబాద్: 28°C
వార్తలు

'వందేమాతరం'పై బిల్లును ఆమోదించిన రాజ్యసభ

జాతీయ గేయం వందేమాతరంకు చట్టపరమైన రక్షణ కల్పించే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ జూలై 24న బిల్లును ప్రవేశపెట్టారు. వందేమాతరాన్ని అవమానించడం లేదా ఆలపిస్తున్నప్పుడు ఆటంకం కలిగించడం నేరంగా పరిగణించనున్నారు. ఈ మేరకు ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ చట్టం–1971లో సవరణలు చేసి, జనగణమనకు ఉన్న రక్షణనే వందేమాతరానికీ వర్తింపజేయనున్నారు.