హైదరాబాద్: 28°C
వార్తలు

తాడేపల్లిలో జగన్‌ను కలిసిన కార్యకర్తలు

GNTR: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి మంగళవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులను పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కలిశారు. వారిని ఆప్యాయంగా పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూ ప్రజలకు అండగా ఉండాలని సూచించారు.