హైదరాబాద్: 28°C
వార్తలు

ధర్మేంద్ర ప్రధాన్‌‌కు సన్మానం

విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి లోక్‌సభకు వచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ఆయనకు బీజేపీ ఎంపీలు ఘనస్వాగతం పలికి సన్మానించారు. దీనిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసినందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన వ్యక్తిని ఇలా సన్మానించడం 'సిగ్గుచేటు' అని విమర్శించింది.