ఈ20 ఇంధన పాలసీకి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఆగస్టు 1న దిల్లీలో 'నేషనల్ టౌన్ హాల్' సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. ఈ కీలక సమావేశంలో ప్రజలు ఆన్లైన్ ద్వారా కూడా ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు.
వార్తలు
ఈ20 ఇంధన పాలసీకి వ్యతిరేకంగా కేజ్రీవాల్ పిలుపు


