హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ ఆందోళనలు.. కేంద్ర బలగాలు కీలక నిర్ణయం

ఢిల్లీలో నీట్ నిరసనకారులపై పెల్లెట్‌గన్స్ ప్రయోగించారనే ప్రచారంతో కేంద్ర బలగాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రాజెక్టెల్ అటాక్ గన్స్, యాంటీ రిమోట్ గన్స్, విద్యుత్ షాక్ ఆయుధాలు, విద్యుత్ కవచాలు వాడొద్దని తెలిపాయి. ఈ మేరకు RAF సిబ్బందికి CRPF ఆదేశాలు జారీ చేసింది. బారికేడ్లకు అవతల ఉన్నవారిపైనా లాఠీఛార్జ్‌పై CRPF ఐజీ అసహనం వ్యక్తం చేశారు.