ఢిల్లీ, MP, మహారాష్ట్రలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 3 రాష్ట్రాల్లో 7 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు నోటిఫికేషన్లు బాంబే, జబల్పూర్ హైకోర్టులు విడుదల చేశాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, నాగపూర్, MPలోని భోపాల్, గ్వాలియర్, జబల్పూర్, ఇండోర్, అలాగే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి.
వార్తలు
ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు నోటిఫికేషన్లు విడుదల


