BDK: మణుగూరు రాజీవ్ గాంధీ నగర్లో చేపడుతున్న SIR ప్రక్రియను ఇవాళ తహసీల్దార్ అద్దంకి నరేష్ పరిశీలించారు. ఈ ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా సక్రమంగా ప్రతి పౌరుడు వివరాలు నమోదు చేయాలని ఆయన BLO లకు సూచించారు. ప్రతి ఒక్కరి ఓటు హక్కు ఎంతో అమూల్యమైనదని వెల్లడించారు. వారితోపాటు ఎంపీడీవో శ్రీకాంత్, ఎంపీఓ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
వార్తలు
SIR ప్రక్రియను పరిశీలించిన తహసీల్దార్


