విద్యార్థుల ఆందోళనకు, కేంద్రమంత్రి జితేంద్రసింగ్కు ఏమీ సంబంధం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. విద్యార్థుల ఆందోళనకు పూర్తిగా మద్దతిస్తున్నట్లు పునరుద్ఘాటించారు. విద్యార్థుల ఆందోళనను తాము రాజకీయాలకు వాడుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షనేతగా ప్రజల గళం వినిపించడం తన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల కోసం పోలీసులతో ఎన్ని దెబ్బలు తినేందుకైన సిద్ధమన్నారు.
వార్తలు
గళం వినిపించడం నా బాధ్యత: రాహుల్


