PLD: సీఎం చంద్రబాబు నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యేతో పాటు ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రవికుమార్, ఏరియా హాస్పిటల్ ఛైర్మన్ లక్కీ రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, రొంపిచర్ల ప్రధాన కార్యదర్శి గాడిపర్తి సురేష్, రొంపిచర్ల నీటి సంఘాల టీసీ హనుమా ప్రసాద్ పాల్గొన్నారు.
వార్తలు
సీఎంను కలిసిన ఎమ్మెల్యే అరవింద బాబు


