పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయోధ్య అంశం, నీట్ పేపర్ లీక్పై చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు లోక్సభలో విపక్షాలు నిరసన చేపట్టాయి. సభ్యులు సభా మర్యాదలు పాటించాలని స్పీకర్ ఓంబిర్లా సూచించారు. క్వశ్చన్ అవర్ సమయంలో నినాదాలు మంచిది కాదన్నారు. విపక్షాల ఆందోళనతో లోక్సభ 12 గంటల వరకు వాయిదా పడింది.
వార్తలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం


